ఆర్డీఓను కలిసిన కో ఆప్షన్ సభ్యుడు
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ టౌన్:
బాన్సువాడ మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడిగా నూతనంగా ఎన్నికైన సందర్భంగా మాజీద్ ముజ్జు, కాంగ్రెస్ నాయకుడు దావుద్ శనివారం బాన్సువాడ ఆర్డీఓ రవీందర్ రెడ్డి ను మర్యాదపూర్వకంగా కలిశారు.
అనంతరం పూల బొకే అందించి కలిసి మర్యాదపూర్వకంగా పలకరించారు.

إرسال تعليق