![]() |
| సమ్మె పోస్టర్ ఆవిష్కరిస్తున్న కార్మికులు |
తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: ఆర్టీసీ కార్మికులు ఈ నెల 22నుంచి నిర్వహిస్తున్న సమ్మె దృష్ట్యా ఆర్టీసీ డిపో ఆవరణలో ఆదివారం నాడు జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. ( పోస్టర్ ఆవిష్కరణ వీడియో👇)
ఎన్నికైన వారు:
జేఏసీ చైర్మన్: కే. మల్లయ్య - 675804
వైస్ చైర్మన్: T. మారుతి - 676269
సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులు:
కే. గిరిధర్ - కండక్టర్
G.S. గౌడ్ - కండక్టర్
G.R. GOUD - డ్రైవర్
డి. గోపాల్ - కండక్టర్
లాలు - డ్రైవర్
పెంటా గౌడ్ - డ్రైవర్
కిషన్ గౌడ్ - డ్రైవర్
ఇదే సమావేశంలో సమ్మె జేఏసీ పోస్టర్ను కూడా ఆవిష్కరించారు. సమ్మె విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని జే ఏ సి నాయకులు కోరారు.

Post a Comment