RTC JAC | ఆర్టీసి కార్మికుల జే ఏ సి ఏర్పాటు

సమ్మె పోస్టర్ ఆవిష్కరిస్తున్న కార్మికులు

తెలంగాణ డైలీ న్యూస్, బాన్సువాడ: ఆర్టీసీ కార్మికులు ఈ నెల 22నుంచి నిర్వహిస్తున్న సమ్మె దృష్ట్యా ఆర్టీసీ డిపో ఆవరణలో  ఆదివారం నాడు  జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ  సమావేశంలో కొత్త కమిటీని ఏర్పాటు చేశారు. ( పోస్టర్ ఆవిష్కరణ వీడియో👇)


ఎన్నికైన వారు:

జేఏసీ చైర్మన్: కే. మల్లయ్య - 675804

వైస్ చైర్మన్: T. మారుతి - 676269

సమావేశంలో పాల్గొన్న ఉద్యోగులు:

కే. గిరిధర్ - కండక్టర్  

G.S. గౌడ్ - కండక్టర్  

G.R. GOUD - డ్రైవర్  

డి. గోపాల్ - కండక్టర్  

లాలు - డ్రైవర్  

పెంటా గౌడ్ - డ్రైవర్  

కిషన్ గౌడ్ - డ్రైవర్  

ఇదే సమావేశంలో సమ్మె జేఏసీ పోస్టర్‌ను కూడా ఆవిష్కరించారు. సమ్మె విజయవంతం చేయడానికి అందరూ సహకరించాలని జే ఏ సి నాయకులు కోరారు.

Post a Comment

Previous Post Next Post