కామారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చిన ఎక్సైజ్ శాఖ అధికారులు
వివరాలు వెల్లడించిన ఎక్సైజ్ అధికారి ముకుంద రెడ్డి
కామారెడ్డి, సెప్టెంబర్ 08: కామారెడ్డి జిల్లాకు బదిలీపై పలువురు ఎక్సైజ్ శాఖ అధికారులు వచ్చారని ఎక్సైజ్ శాఖ అధికారి ముకుంద రెడ్డి తెలిపారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహించేందుకు అధికారులు నియమితులయ్యారని ఆయన పేర్కొన్నారు.
బదిలీపై వచ్చిన అధికారుల వివరాలు:
బి. శ్రీనివాస్ - ఏపీఈఎస్, కామారెడ్డి
కె. పోశెట్టి - పీఅండ్ ఈఐ, ఎస్హెచ్ఓ కామారెడ్డి
ఎండి అక్బర్ హుస్సేన్ - పీఅండ్ ఈఐ, సీపీ సలాబత్ పూర్
వై. సర్వేశ్వర్ రావు - పీఅండ్ ఈఐ, ఎస్హెచ్ఓ దోమకొండ
జి. లావణ్య సంధ్య - పీఅండ్ ఈఐ, ఎస్హెచ్ఓ బాన్సువాడ
వినోద్ రాథోడ్ - పీఅండ్ ఈఐ, ఎస్హెచ్ఓ బిచ్కుంద
చ. మంగమ్మ - పీఅండ్ ఈఐ, ఎస్హెచ్ఓ ఎల్లారెడ్డి
వి. శ్రీనివాసులు - పీఅండ్ ఈఐ, డీటీఎఫ్ కామారెడ్డి
టి. కిరణ్ - పీఅండ్ ఈఎస్ఐ, ఎస్హెచ్ఓ కామారెడ్డి
కె. విజయ సిద్ధార్థ - పీఅండ్ ఈఎస్ఐ, ఎస్హెచ్ఓ కామారెడ్డి
ఎండి షఫీవుల్లా ఖాన్ - పీఅండ్ ఈఎస్ఐ, ఎస్హెచ్ఓ బిచ్కుంద
జిల్లాలో ఎక్సైజ్ శాఖ కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ చట్టపరమైన నిబంధనలను కఠినంగా అమలు చేయడంతో పాటు ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా అధికారులు విధులు నిర్వహించాలని ముకుంద రెడ్డి సూచించారు.

إرسال تعليق