Top News

Gold Bottu | బుడిమి జగదాంబ దేవి ఆలయానికి బంగారు బొట్టు బిళ్ల సమర్పణ

బుడిమి జగదాంబ దేవి ఆలయానికి బంగారు బొట్టు బిళ్ల సమర్పణ

వ్యాపారవేత్త రుద్రంగి గంగాధర్ గుప్తా, ఉదయశ్రీ దంపతుల భక్తి

బుడిమి (బాన్సువాడ):

బుడిమి గ్రామంలోని జగదాంబ దేవి ఆలయంలో అమ్మవారికి బంగారు బొట్టు బిళ్లను సమర్పించారు.

వ్యాపారవేత్త, జాగృతి హాస్పిటల్ అధినేత రుద్రంగి గంగాధర్ గుప్తా, ఉదయశ్రీ దంపతులు అమ్మవారికి బంగారు బొట్టు బిళ్లను భక్తిశ్రద్ధలతో సమర్పించారు.

ఈ కార్యక్రమంలో బుడిమి గ్రామస్తులు డాక్టర్ తిరుమల గౌడ్, జిన్నా రాము, శ్రీనివాస్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.





Post a Comment

أحدث أقدم